ETV Bharat / state

కృష్ణమ్మ రాకకో అధికారుల అప్రమత్తం

నారాయణపేట జిల్లాలో ఉరకలెత్తుతూ కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఎగువన ఉన్న నారాయణపూర్​ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటి కిందకు విడుదల చేయడం వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్​ వెంకట్రావ్​ నదీ తీరగ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.

author img

By

Published : Jul 30, 2019, 12:11 AM IST

కృష్ణమ్మ రాకకో అధికారుల అప్రమత్తం

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోకి కృష్ణమ్మ ప్రవేశించింది. ఎగువన ఉన్న నారాయణపూర్​ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీరు జూరాల వైపు పరుగులు తీస్తోంది. ఉరకలెత్తుకొస్తున్న కృష్ణమ్మ పరవళ్లతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీతీర గ్రామాల్లో కలెక్టర్​ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోకి కృష్ణమ్మ ప్రవేశించింది. ఎగువన ఉన్న నారాయణపూర్​ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీరు జూరాల వైపు పరుగులు తీస్తోంది. ఉరకలెత్తుకొస్తున్న కృష్ణమ్మ పరవళ్లతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీతీర గ్రామాల్లో కలెక్టర్​ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇవీ చూడండి: ఇతని ఆకుకూరలు రుచికరం...ఆరోగ్యం

Intro:Tg_mbnr_07_29_krishna_nadini_parishilinchina_collecter_Avb_TS10092
తెలంగాణ లో ప్రవేశించిన కృష్ణమ్మ పరవళ్ళను వరద ఉధృతి ని పరిశీలించిన ఆర్డీవో శ్రీనివాసులు, నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రావు.


Body:నారాయణ పేట జిల్లా క్రిష్ణా మండలంలోని కృష్ణా నదిలో కృష్ణమ్మ పరవళ్లు పరవశించింది. ఖరీఫ్ అదను దాటుతున్న కరుణించని కృష్ణమ్మ కోసం కళ్లలో వేసుకొని ఎదురు చూస్తున్న రైతులకు ఊరట లభించింది. ఎట్టకేలకు కృష్ణమ్మ పరవళ్లు తెలంగాణ రాష్ట్రంకు కదిలివచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు కొండంత ధైర్యం లభించింది. ఎగువన ఉన్న నారాయణ పూర్ డ్యామ్ నుండి లక్ష క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు.నదికి రెండు వైపులా నీరు విస్తరించి జూరాల వైపు పరుగులు తీస్తుంది. వరి నాట్లు వేసుకున్న రైతులు కృష్ణమ్మ కరుణించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం నల్ల మనది నిండుగ హలో మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Conclusion:కృష్ణానదికి మరికొన్ని రోజులు వరద ఉధృతి ఉన్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు కృష్ణా నది పరివాహకంలోని గ్రామాల ప్రజలని అప్రమత్తం చేయాలని ఆర్డివో శ్రీనివాసులు, నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.