ETV Bharat / state

"పిల్లల్ని ఆడుకోనివ్వండి"

నారాయణపేట జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా 2కె రన్​ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్​ వెంకట్రావు హాజరయ్యారు.

author img

By

Published : Jun 23, 2019, 4:23 PM IST

"పిల్లల్ని ఆడుకోనివ్వండి"
"పిల్లల్ని ఆడుకోనివ్వండి"

చిన్నతనం నుంచే ఆటలాడితే పిల్లల్లో చురుకుదనం పెరుగుతుందని నారాయణపేట జిల్లా కలెక్టర్​ వెంకట్రావు అన్నారు. అంతర్జాతీ ఒలింపిక్​ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో 2కె రన్​ నిర్వహించారు. పిల్లలను విద్యతో పాటు ఆటలాడేందుకు ప్రోత్సహించినట్లయితే మంచి ఆరోగ్యంతో పాటు చదువులోనూ రాణిస్తారని తల్లిదండ్రులకు సూచించారు.

"పిల్లల్ని ఆడుకోనివ్వండి"

చిన్నతనం నుంచే ఆటలాడితే పిల్లల్లో చురుకుదనం పెరుగుతుందని నారాయణపేట జిల్లా కలెక్టర్​ వెంకట్రావు అన్నారు. అంతర్జాతీ ఒలింపిక్​ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో 2కె రన్​ నిర్వహించారు. పిల్లలను విద్యతో పాటు ఆటలాడేందుకు ప్రోత్సహించినట్లయితే మంచి ఆరోగ్యంతో పాటు చదువులోనూ రాణిస్తారని తల్లిదండ్రులకు సూచించారు.

Tg_Mbnr_06_23_2krun_Ralley_Av_C1 Contributor:- J.Venkatesh ( Narayana let). Centre:- Mahabub agar (. ). నారాయణపేట జిల్లా కేంద్రము మినీ స్టేడియంలో అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు 2కె రన్ను జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు విద్యార్థులు పాల్గొన్నారు నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందున పిల్లలు ఆటల వైపు నువ్వు చూపటం లేదని కేవలం కంప్యూటర్లు ల్యాప్టాప్లతో కాలక్షేపం చేస్తున్నారని చిన్నతనంలో ఆటలాడితే వారిలో చురుకుదనం శరీర ధారుడ్యం పెరుగుతుందని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు కావున నేటి తల్లిదండ్రులు తమ పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మైదానాల్లో ఆటలు ఆడేందుకు ప్రోత్సహించాలని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశంలో భారతదేశం చైనాను మించిపోతున్న తరుణంలో ఓలింపిక్స్ లో మాత్రం చాలా కోద్ది మందే పాల్గోంటున్నారని ఆవేధన వెలిబుచ్చారు. కావున ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతోపాటు ఆటలాడేందకు ప్రోత్సహించినట్లయితే మంచి ఆరోగ్యం తో పాటు చదువులో ను రాణిస్తారన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.