ETV Bharat / state

విడతల వారిగా పట్టాలు అందజేస్తాం: కలెక్టర్​

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో అటవీశాఖకు చెందిన పెండింగ్​ భూములకు సంబంధించి.. అధికారులు సర్వేను ప్రారంభించారు. భూముల వివరాలను తెలియజేస్తూ.. సర్వేకు సహకరించాలని రైతులను కలెక్టర్ పీజే పాటిల్ కోరారు.

author img

By

Published : Feb 12, 2021, 9:11 PM IST

the authorities have started the survey  in Thirumalagiri zone As per the directions of CM
'విడతల వారిగా పట్టాలు అందజేస్తాం'

నల్గొండ జిల్లా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్​ ప్రారంభోత్సవంలో.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా తిరుమలగిరి మండలంలో అటవీశాఖకు చెందిన పెండింగ్​ భూములకు సంబంధించి అధికారులు సర్వేను ప్రారంభించారు. నెల్లికల్, చింతలపాలెం గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ పీజే పాటిల్.. సర్వే జరుగుతున్న విధానంపై అధికారులను ఆరా తీశారు.

రైతులందరికీ విడతల వారిగా పట్టా పాసుపుస్తకాలు అందజేస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు. భూముల వివరాలను తెలియజేస్తూ.. సర్వేకు సహకరించాలని రైతులను కోరారు.

నల్గొండ జిల్లా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్​ ప్రారంభోత్సవంలో.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా తిరుమలగిరి మండలంలో అటవీశాఖకు చెందిన పెండింగ్​ భూములకు సంబంధించి అధికారులు సర్వేను ప్రారంభించారు. నెల్లికల్, చింతలపాలెం గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ పీజే పాటిల్.. సర్వే జరుగుతున్న విధానంపై అధికారులను ఆరా తీశారు.

రైతులందరికీ విడతల వారిగా పట్టా పాసుపుస్తకాలు అందజేస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు. భూముల వివరాలను తెలియజేస్తూ.. సర్వేకు సహకరించాలని రైతులను కోరారు.

ఇదీ చదవండి: రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.