ETV Bharat / state

యానాంలో మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటన

author img

By

Published : Dec 9, 2019, 12:09 AM IST

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఓ వివాహానికి హాజరైన మంత్రి అనంతరం యానాం వెళ్లారు. కృష్ణారావు ఫౌండర్​గా ఉన్న సేవా సంస్థలను సందర్శించారు.

minister jagadeesh reddy
యానాంలో మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటన

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన వివాహ వేడుకకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి హాజరయ్యారు. అనంతరం యానాంలో పర్యటించారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు.. మంత్రి జగదీశ్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణారావు ఫౌండర్​గా ఉన్న వృద్ధాశ్రమం, అనాథ బాలల ఆనంద నిలయం, రక్త నిధి, బేబీ కేర్​ కేంద్రాలను సందర్శించారు. నిర్వహణ అద్భుతంగా ఉందని జగదీశ్​రెడ్డి కితాబిచ్చారు.

యానాంలో మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటన

ఇవీచూడండి: దిల్లీ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన వివాహ వేడుకకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి హాజరయ్యారు. అనంతరం యానాంలో పర్యటించారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు.. మంత్రి జగదీశ్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణారావు ఫౌండర్​గా ఉన్న వృద్ధాశ్రమం, అనాథ బాలల ఆనంద నిలయం, రక్త నిధి, బేబీ కేర్​ కేంద్రాలను సందర్శించారు. నిర్వహణ అద్భుతంగా ఉందని జగదీశ్​రెడ్డి కితాబిచ్చారు.

యానాంలో మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటన

ఇవీచూడండి: దిల్లీ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.