ETV Bharat / state

తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు - pratibha puraskaram for nineth class students in nalgonda district

గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువుల్లో దూసుకుపోతున్న విద్యార్థినులకు కోరమండల్ వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతిభా పురస్కారాలను అందజేశారు.

pratibha-puraskaram-for-nineth-class-students-in-nalgonda-district
తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు
author img

By

Published : Mar 14, 2020, 3:12 PM IST

నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు కోరమండల్ వారి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందించారు. ఏటా వేయి మంది విద్యార్థినులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

తొమ్మిదో తరగతిలో ప్రథమ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు రూ. ఐదు వేలు, ద్వితీయ ర్యాంక్ వచ్చిన వారికి రూ. 3500 బహుమతి ఇస్తున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్​ రెడ్డి వెల్లడించారు.

తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు

ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!

నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు కోరమండల్ వారి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందించారు. ఏటా వేయి మంది విద్యార్థినులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

తొమ్మిదో తరగతిలో ప్రథమ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు రూ. ఐదు వేలు, ద్వితీయ ర్యాంక్ వచ్చిన వారికి రూ. 3500 బహుమతి ఇస్తున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్​ రెడ్డి వెల్లడించారు.

తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు

ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.