ETV Bharat / state

నాగార్జునసాగర్​లో ముగిసిన ఎన్నికల ప్రచారం

author img

By

Published : Apr 15, 2021, 7:01 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 17న పోలింగ్​ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

nagarjunasagar by election
నాగార్జునసాగర్ ఉపఎన్నిక

గత కొద్ది రోజులుగా రాజకీయ నేతల ప్రచారాలతో హోరెత్తిన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. ప్రచార సమయం ముగిసిపోవటంతో నేతలందరూ ఇంటి ముఖం పట్టారు.

ఈనెల 17న నాగార్జునసాగర్​ ఉపఎన్నిక జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలు ​ముమ్మరంగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్​ నుంచి సీనియర్​ నేత జానారెడ్డి, తెరాస నుంచి నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్​, భాజపా నుంచి రవి నాయక్​ పోటీ చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా రాజకీయ నేతల ప్రచారాలతో హోరెత్తిన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. ప్రచార సమయం ముగిసిపోవటంతో నేతలందరూ ఇంటి ముఖం పట్టారు.

ఈనెల 17న నాగార్జునసాగర్​ ఉపఎన్నిక జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలు ​ముమ్మరంగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్​ నుంచి సీనియర్​ నేత జానారెడ్డి, తెరాస నుంచి నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్​, భాజపా నుంచి రవి నాయక్​ పోటీ చేస్తున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఈనెల 30న మినీ సంగ్రామం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.