ETV Bharat / state

తరగతి గదుల నిర్మాణం కోసం ఎంపీటీసీ నిరాహార దీక్ష

జిల్లా ఉన్నత పాఠశాల భవనంలో తరగతుల నిర్మాణంలో జాప్యం చేస్తున్నారంటూ నల్గొండ జిల్లా మునుగోడులో ఎంపీటీసీ శ్రావణి ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర జర్నలిస్ట్​ల ఫోరం ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్​ దీక్షకు మద్దతు తెలిపారు.

author img

By

Published : Aug 29, 2019, 9:29 PM IST

MPTC hunger strike for classrooms
తరగతి గదుల నిర్మాణం కోసం ఎంపీటీసీ నిరాహార దీక్ష

నల్గొండ జిల్లా మునుగోడులో ఎంపీటీసీ బొడ్డు శ్రావణి ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా... జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దీక్షకు రాష్ట్ర జర్నలిస్ట్​ల ఫోరం ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ మద్దతు తెలిపారు. మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలకు 70 ఏళ్ల చరిత్ర ఉందని రవి కుమార్​ తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్లు ప్రస్తుతం గొప్పగొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి గదుల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: 'సాహో' దర్శకుడి భావోద్వేగం.. ప్రభాస్​పై కామెంట్

తరగతి గదుల నిర్మాణం కోసం ఎంపీటీసీ నిరాహార దీక్ష

నల్గొండ జిల్లా మునుగోడులో ఎంపీటీసీ బొడ్డు శ్రావణి ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా... జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దీక్షకు రాష్ట్ర జర్నలిస్ట్​ల ఫోరం ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ మద్దతు తెలిపారు. మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలకు 70 ఏళ్ల చరిత్ర ఉందని రవి కుమార్​ తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్లు ప్రస్తుతం గొప్పగొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి గదుల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: 'సాహో' దర్శకుడి భావోద్వేగం.. ప్రభాస్​పై కామెంట్

Intro:TG_NLG_111_29_Mptc_nirahara_deeksha_Ab_Ts10102


మునుగోడు మండల కేంద్రంలో ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో గతంలో ఈ గదుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అయినా కానీ రాజకీయ నాయకుల తెరవెనుక రాజకీయం చేస్తూ ఈ పాఠశాల భవన నిర్మాణం లో జాప్యం చేస్తున్నారని. ఈ తరగతి గదులను వెంటనే నిర్మించాలని స్థానిక ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు నేడు స్థానిక పాఠశాల ముందు ఒక్క రోజు నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జర్నలిస్ట్ ల ఫోరం ఉపాధ్యాక్షుడు పల్లె రవికుమార్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలకు 70 సంవత్సరాల చరిత్ర ఉన్నదని ఇక్కడ చదువుకున్న వారు నేడు రాష్ట్రంలో దేశంలో చాలా గొప్ప స్థానంలో నిలిచారని .ఇంత చరిత్ర ఉన్న ఈ పాటశాల భవనం నిర్మాణం లో జాప్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ గదుల నిర్మాణాన్ని ప్రారంభించాలని వారు కోరారు.


Body:మునుగోడు నియోజకవర్గం
నల్గొండ జిల్లా


Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.