ETV Bharat / state

'లాక్​డౌన్​ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించరాదు' - mla nomula narsimhaiah

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ వద్ద చెక్​పోస్ట్​ను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దు కావడం వల్ల బయటవారెవరిని లోనికి అనుమతించకూడదని పోలీసులను ఆదేశించారు.

mla nomula narsimhaiah distributed groceries
నాగార్జునసాగర్​ వద్ద ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య
author img

By

Published : Apr 26, 2020, 4:51 PM IST

నల్గొండ జిల్లా హాలియా పురపాలికలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నిత్యావసర సరుకులు అందజేశారు.

అనంతరం నాగార్జునసాగర్​లోని పైలాన్​కాలనీలో రసాయన ద్రావణాన్ని ఎమ్మెల్యే పిచికారీ చేయించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.

నాగార్జునసాగర్​ వంతెన వద్ద ఉన్న చెక్​పోస్టును తనిఖీ చేసి, బయట నుంచి ఎవరూ రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆదేశించారు.

నల్గొండ జిల్లా హాలియా పురపాలికలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నిత్యావసర సరుకులు అందజేశారు.

అనంతరం నాగార్జునసాగర్​లోని పైలాన్​కాలనీలో రసాయన ద్రావణాన్ని ఎమ్మెల్యే పిచికారీ చేయించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.

నాగార్జునసాగర్​ వంతెన వద్ద ఉన్న చెక్​పోస్టును తనిఖీ చేసి, బయట నుంచి ఎవరూ రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.