ETV Bharat / state

'తెరాస పాలనలో ఎస్సీలకు అడుగడుగునా అన్యాయమే'

తెరాస పాలనలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి విమర్శించింది. నల్గొండ జిల్లా మహాసభల్లో ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

author img

By

Published : Jun 25, 2019, 6:04 PM IST

'తెరాస పాలనలో ఎస్సీలకు అడుగడుగునా అన్యాయమే'

కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్​ బాబు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో కేవీపీఎస్ జిల్లా మహాసభలకు ఆయన హాజరయ్యారు. కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుధర్మ విధానాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. దేశానికి భాజపాతో ప్రమాదం ఉందన్నారు.

'తెరాస పాలనలో ఎస్సీలకు అడుగడుగునా అన్యాయమే'

ఇదీ చూడండి :ఆస్తులు పంచుకున్నారు... అమ్మానాన్నని మరిచారు...

కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్​ బాబు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో కేవీపీఎస్ జిల్లా మహాసభలకు ఆయన హాజరయ్యారు. కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుధర్మ విధానాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. దేశానికి భాజపాతో ప్రమాదం ఉందన్నారు.

'తెరాస పాలనలో ఎస్సీలకు అడుగడుగునా అన్యాయమే'

ఇదీ చూడండి :ఆస్తులు పంచుకున్నారు... అమ్మానాన్నని మరిచారు...

Intro:తెరాస పాలనలో దళితులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని.. కెసిఆర్ దళితుల హక్కులు కాలరాస్తున్నారని కేవీపీఎస్ (కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి) రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో జరిగిన కేవీపీఎస్ జిల్లా మహాసభలకు హాజరయ్యారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వంతో దళితుల భవిష్యత్ కు ప్రమాదం పొంచి ఉందని రాజ్యాంగం, రిజర్వేషన్ లు తుంగలో తొక్కి భాజపా మనుధర్మ పరిపాలన విధానం అమలు చేస్తోందని ఆరోపించారు. దీంతో దళితుల పై దాడులు పెరిగే ప్రమాదం ఉందన్నారు.Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.