దేశంలో గుణాత్మత మార్పుకోసం సర్వశక్తులు ఒడ్డుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ పార్టీ పెట్టి మార్పులకు శ్రీకారం చుడతానన్నారు. తాను పార్టీ పెట్టేది అధికారం కోసం కాదని... దేశ భవిష్యత్ బాగుచేసేందుకేనని కేసీఆర్ ఉద్ఘాటించారు. జూన్లో దేశం ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకుని రైతుల కష్టాలను సమూలంగా తీర్చేస్తానని గులాబీబాస్ ఆసక్తికర ప్రకటన చేశారు.
ఇవీ చూడండి:గాంధీలు, చౌకీదార్లు బీసీలను పట్టించుకోలే!