ETV Bharat / state

మిర్యాలగూడలో పేదలకు కూరగాయల పంపిణీ - vegetables distribution in nagonda

లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ భాజపా నేతలు ఆదుకున్నారు. వారికి చేయూతనిచ్చేందుకు కూరగాయలు పంపిణీ చేశారు.

bjp leaders helps needy in miryalaguda during lock down
మిర్యాలగూడలో పేదలకు కూరగాయల పంపిణీ
author img

By

Published : May 2, 2020, 1:46 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 44వ వార్డు సీతారాంపురంలో పేదలకు భాజపా నేతలు ఆపన్నహస్తం అందించారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న వారికి కూరగాయలు పంపిణీ చేశారు.

ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 44వ వార్డు సీతారాంపురంలో పేదలకు భాజపా నేతలు ఆపన్నహస్తం అందించారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న వారికి కూరగాయలు పంపిణీ చేశారు.

ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.