ఇదీ చూడండి: గ్యాస్తో ముఖాన్ని కాల్చి... గొంతు నులిపి చంపేశాడు
భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర
నల్గొండ జిల్లా కేంద్రంలో భాజపా నేతలు గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు . వివిధ కాలనీల్లో తిరుగుతూ మహాత్ముడి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు.
భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర
మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్రను ఇవాళ నల్గొండలోని పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ హాజరయ్యారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో తిరుగుతూ గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పాదయాత్రలో జిల్లా భాజపా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గ్యాస్తో ముఖాన్ని కాల్చి... గొంతు నులిపి చంపేశాడు
Intro: మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్రను ఈ రోజు జిల్లా కేంద్రంలో పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయం నుండి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర లో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ గారు విచ్చేశారు. పాదయాత్ర గా పట్టణంలోని వివిధ కాలనిలలో తిరుగుతూ గాంధీ ఆశయాలను,సిద్ధాంతాలను మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Body: ఈ యాత్ర లో భాగంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల
నర్సింహరెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Conclusion:9502994640
బి.మధు
నల్గొండ
Body: ఈ యాత్ర లో భాగంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల
నర్సింహరెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Conclusion:9502994640
బి.మధు
నల్గొండ