ETV Bharat / state

భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర

author img

By

Published : Oct 30, 2019, 3:56 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో భాజపా నేతలు గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు . వివిధ కాలనీల్లో తిరుగుతూ మహాత్ముడి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు.

భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర
భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర
మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్రను ఇవాళ నల్గొండలోని పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ హాజరయ్యారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో తిరుగుతూ గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పాదయాత్రలో జిల్లా భాజపా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్యాస్​తో ముఖాన్ని కాల్చి... గొంతు నులిపి చంపేశాడు

భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర
మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్రను ఇవాళ నల్గొండలోని పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ హాజరయ్యారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో తిరుగుతూ గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పాదయాత్రలో జిల్లా భాజపా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్యాస్​తో ముఖాన్ని కాల్చి... గొంతు నులిపి చంపేశాడు

Intro: మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్రను ఈ రోజు జిల్లా కేంద్రంలో పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయం నుండి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర లో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ గారు విచ్చేశారు. పాదయాత్ర గా పట్టణంలోని వివిధ కాలనిలలో తిరుగుతూ గాంధీ ఆశయాలను,సిద్ధాంతాలను మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.


Body: ఈ యాత్ర లో భాగంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల
నర్సింహరెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Conclusion:9502994640
బి.మధు
నల్గొండ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.