ETV Bharat / state

'పది' కీలకం

విద్యార్థులకు పదో తరగతి కీలకమని.. శ్రద్ధగా చదువుకొని భవిష్యత్​కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి.

author img

By

Published : Mar 3, 2019, 7:57 PM IST

నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి

కేసీఆర్ మనవడు ఎలాంటి భోజనం చేస్తున్నాడో అలాంటి రుచికరమైన పౌష్ఠికాహారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్నామని నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా నాగనూలులో కస్తూర్బా పాఠశాల అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. తెరాస ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.

నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి

ఇవీ చూడండి:తెరాసనే ప్రత్యామ్నాయం

కేసీఆర్ మనవడు ఎలాంటి భోజనం చేస్తున్నాడో అలాంటి రుచికరమైన పౌష్ఠికాహారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్నామని నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా నాగనూలులో కస్తూర్బా పాఠశాల అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. తెరాస ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.

నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి

ఇవీ చూడండి:తెరాసనే ప్రత్యామ్నాయం

Intro:ఖమ్మం జిల్లా మధిరలోని వైరా నది ఒడ్డున వేంచేసిన శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక్కడ ఉన్న పురాతన శివాలయం వద్ద ప్రతిఏటా పెద్ద ఎత్తున మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవం జరుగుతుంటుంది ఆలయం కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలోని ఆలయం వలె పడమర దిక్కు తిరిగి ఉండటం అక్కడ గంగా నది ఇక్కడ కూడా వైరా నది పడమర దిక్కులు ఉండటం ఉత్తరం నుంచి దక్షిణం దిశగా నీరు పారుతుంటుంది అంతేకాకుండా ఆలయానికి ఉత్తర దిశగా కాశీలో వలె ఇక్కడ కూడా హిందూ స్మశాన వాటిక ఉంటుంది దీంతో మహాశివరాత్రి పర్వదినాన ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సాక్షాత్తు కాశీవిశ్వేశ్వరుని దర్శించుకొన్నట్లే నని తెలుగు రాష్ట్రాల్లోని భక్తుల ప్రగాఢ నమ్మకం మహాశివరాత్రి పర్వదినం రోజున ఖమ్మం కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతర వద్ద భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది


Body:కె.పి


Conclusion:కె.పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.