ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట జూనియర్​ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుచేయాలని, అధ్యాపకులను నియమించాలంటూ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

author img

By

Published : Jul 23, 2019, 7:41 PM IST

సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన
సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధ్యాపకులను నియమించాలని, మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో ఆర్డివో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పేద విద్యార్థుల చదువులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందించారు.

ఇవీ చూడండి: 'వ్యక్తిగత వివరాలు, ఫొటోలు భద్రంగా ఉంచుకోవాలి'

సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధ్యాపకులను నియమించాలని, మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో ఆర్డివో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పేద విద్యార్థుల చదువులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందించారు.

ఇవీ చూడండి: 'వ్యక్తిగత వివరాలు, ఫొటోలు భద్రంగా ఉంచుకోవాలి'

TG_MBNR_12_23_VIDYARTHULA_ANDOLANA_AVB_TS10050 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:-9885989452 ( )నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యపకులను నియమించాలని డిమాండ్ చేస్తు MSF,AISF విధ్యార్ధి సంఘాల ఆద్వర్యంలో అచ్చంపేట ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు...ఈ సంధర్భంగా విధ్యార్ధి సంఘం నాయకులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పేద విధ్యార్ధుల చదువులపై నిర్లక్ష్యం చేయడం వల్ల కళాశాలలో సరి పడ ఆధ్యాపకులు లేక పేద విధ్యార్ధులు ఉన్నత చదువులకు దూరమైతున్నారని వారు ఆంధోళన వ్వక్తం చేశారు...ఆధ్యాపకులను భర్తి చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...ధర్నా అనంతరం ఆర్డిఓకు వినతిపత్రాన్ని అందజేశారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.