ETV Bharat / state

కవులు, కాళాకారులకు అండగా ఉంటా..: ఎమ్మెల్యే జనార్దన్​రెడ్డి - తాధిక గ్రంథకర్త, సాహిత్య కళానిధి డా. కపిలవాయి లింగమూర్తి

కవులు, కళాకారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్​లో నిర్వహించిన సాహిత్య సమాలోచన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

sahitya samalochana held in nagarkurnool district
కవులు, కాళాకారులకు అండగా ఉంటా..: ఎమ్మెల్యే జనార్దన్​రెడ్డి
author img

By

Published : Dec 25, 2019, 12:39 AM IST

శతాధిక గ్రంథకర్త, సాహిత్య కళానిధి డా. కపిలవాయి లింగమూర్తి లాంటి మహానుబావులు జీవించిన కాలంలో తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి అన్నారు. నాగర్​కర్నూర్​లో రాష్ట్ర సాహిత్య అకాడమీ, నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సమాలోచన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కవులు కళాకారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తనవంతు సాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ నందిని సిద్దారెడ్డి పాల్గొన్నారు.

కవులు, కాళాకారులకు అండగా ఉంటా..: ఎమ్మెల్యే జనార్దన్​రెడ్డి

ఇవీచూడండి: తెలుగు భాషే మా సర్వస్వం

శతాధిక గ్రంథకర్త, సాహిత్య కళానిధి డా. కపిలవాయి లింగమూర్తి లాంటి మహానుబావులు జీవించిన కాలంలో తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి అన్నారు. నాగర్​కర్నూర్​లో రాష్ట్ర సాహిత్య అకాడమీ, నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సమాలోచన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కవులు కళాకారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తనవంతు సాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ నందిని సిద్దారెడ్డి పాల్గొన్నారు.

కవులు, కాళాకారులకు అండగా ఉంటా..: ఎమ్మెల్యే జనార్దన్​రెడ్డి

ఇవీచూడండి: తెలుగు భాషే మా సర్వస్వం

Intro:TG_MBNR_3_24_MLA_MLC_PROGRAME_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )యువతరం కవులు ఆ మహానుభావుల స్పూర్తిని అందుకొని మన ప్రాంత సమస్యలను మన చరిత్రను, సంస్కృతిని కవిత, పాట,కథ,నవల రూపం లో సాహిత్యం రాయాలని ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య సమాలోచన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ,తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ...
శతాధిక గ్రంథకర్త ,సాహిత్యకళానిధి , డా౹౹ కపిలవాయి లింగమూర్తి లాంటి మహానుభావులు మన నాగర్ కర్నూలు జిల్లాలో జన్మించి తెలుగు సాహితీ దిగ్గజంగా వెలుగొందడం మన ప్రాంతానికి తెలంగాణకు గర్వకారణం అని పేర్కొన్నారు.కపిలవాయి జీవించిన కాలంలో నేను కూడా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.ఇంత పెద్ద పండితుడు ,పరిశోధకుడు ,ఇన్ని పుస్తకాలు రాసిన మహానుబావుడు మన దగ్గర ఉన్నాడా..? అని ఆశ్చర్యం కలిగింది.
కవులు కళాకారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా నావంతు సహాయ సహాకారాలు అందచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.....AVB
BYTE:- ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిBody:TG_MBNR_3_24_MLA_MLC_PROGRAME_AVB_TS10050Conclusion:TG_MBNR_3_24_MLA_MLC_PROGRAME_AVB_TS10050

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.