ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు - ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
author img

By

Published : Nov 15, 2019, 9:52 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆవంచలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనం, మైనార్టీ, ముదిరాజ్​ల భవనాలను ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే వెంకటేశ్వర ఆలయానికి భూమి పూజ చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీల బదిలీ

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆవంచలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనం, మైనార్టీ, ముదిరాజ్​ల భవనాలను ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే వెంకటేశ్వర ఆలయానికి భూమి పూజ చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీల బదిలీ

Intro:TG_MBNR_9_14_X_MINISTR_MLA_PROG_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఆవంచ గ్రామంలోని నూతన గ్రామ పంచాయతీ భవనం మైనార్టీ ముదిరాజుల నూతన భవనాలను శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే వెంకటేశ్వర ఆలయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ....అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు సంక్షేమ ఫలాలు ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు టిఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.Body:TG_MBNR_9_14_X_MINISTR_MLA_PROG_AVB_TS10050 .mp4Conclusion:TG_MBNR_9_14_X_MINISTR_MLA_PROG_AVB_TS10050 .mp4

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.