ETV Bharat / state

మత్తులో తూలుతూ పోలీసులపై దాడి

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో మందు బాబులు హల్​చల్​ చేశారు. మద్యం మత్తులో తూలుతూ .. విచక్షణ కోల్పోయి వీరంగం సృష్టించారు. వీరికి తోడూ మేమూ ఉన్నామంటూ వంతపాడారు మరో ఇద్దరు మహిళలు.

author img

By

Published : Apr 17, 2019, 2:31 PM IST

Updated : Apr 17, 2019, 5:00 PM IST

మందుబాబుల వీరంగం

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మద్యం సేవించి రహదారిపై వీరంగం చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి రక్త నమూనాలు సేకరించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్తులో తూలుతూ పోలీసులు, పాత్రికేయులపై దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో ఒక వ్యక్తి హైదరాబాద్​లోని ముషీరాబాద్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తుండగా.. ఇద్దరు మహిళలు జీహెచ్​ఎంసీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మద్యం సేవించి రహదారిపై వీరంగం చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి రక్త నమూనాలు సేకరించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్తులో తూలుతూ పోలీసులు, పాత్రికేయులపై దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో ఒక వ్యక్తి హైదరాబాద్​లోని ముషీరాబాద్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తుండగా.. ఇద్దరు మహిళలు జీహెచ్​ఎంసీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.

మందుబాబుల వీరంగం

ఇదీ చూడండి: రెచ్చిపోయిన మరో ఉన్మాది... యువతిపై కత్తితో దాడి

Intro:tg_mbnr_01_17_mathulo_verangam_c15 కోపరేటివ్ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ముగ్గురు పురుషులు ఇద్దరు మహిళలు అధికంగా మద్యం మత్తులో వీరంగం సృష్టించిన సంఘటన చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో లో మద్యం తాగి దారిపై వీరంగం చేస్తుండగా అక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం వారిని రక్త నమూనాలు సేకరించి ఎందుకు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఆస్పత్రి వద్ద పోలీసులపై పాత్రికేయులపై దాడులకు పాల్పడ్డారు మద్యం మత్తులో విచక్షణా రహితంగా వివరించడంతో పోలీసులు వారిని కర్తాల్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు


Body:మద్యం మత్తులో ఉన్న ముగ్గురు పురుషుల్లో ఒక వ్యక్తి హైదరాబాద్లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు సమాచారం మరో ఇద్దరు మహిళలు జిహెచ్ఎంసి లో ఉద్యోగులుగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు


Conclusion:సుమారు ఐదుగంటలపాటు వీరంగం సృష్టించిన వారు రు మద్యం తాగారా ఏమైనా మాదకద్రవ్యాలు తీసుకున్నారని తెలుసుకునేందుకు పోలీసులు రక్త నమూనాలు సేకరించారు
Last Updated : Apr 17, 2019, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.