ETV Bharat / state

'ఈ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు నేను తోడుగా ఉంటాను' - 'ఈ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు నేను తోడుగా ఉంటాను'

నల్లమల అటవీ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై యురేనియం తవ్వకాలు చేపట్టాడాన్ని మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.

'ఈ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు నేను తోడుగా ఉంటాను'
author img

By

Published : Aug 17, 2019, 4:04 PM IST

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏకమై యురేనియం తవ్వకాలు చేపడతున్నాయని... దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. యురేనియం వెలికితీత వల్ల పరిసర ప్రాంతాలు ప్రభావితమవుతాయని తెలిపారు. అటవీ సంపదను, అడవులను నాశనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల అరుదైన వన్యప్రాణులు నశించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు, తాగు నీరు కలుషితమైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడి అటవీ సంపదకు ఎటువంటి నష్టం కలుగకుండా అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

'ఈ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు నేను తోడుగా ఉంటాను'

ఇవీ చూడండి: తెరాస ప్రభుత్వం అవినీతిలో నెంబర్​ 2: లక్ష్మణ్​

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏకమై యురేనియం తవ్వకాలు చేపడతున్నాయని... దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. యురేనియం వెలికితీత వల్ల పరిసర ప్రాంతాలు ప్రభావితమవుతాయని తెలిపారు. అటవీ సంపదను, అడవులను నాశనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల అరుదైన వన్యప్రాణులు నశించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు, తాగు నీరు కలుషితమైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడి అటవీ సంపదకు ఎటువంటి నష్టం కలుగకుండా అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

'ఈ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు నేను తోడుగా ఉంటాను'

ఇవీ చూడండి: తెరాస ప్రభుత్వం అవినీతిలో నెంబర్​ 2: లక్ష్మణ్​

Intro:tg_mbnr_03_17_press_meet_revanthreddy_avb_ts10130
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో మల్కాజ్గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకుని ఆయన నల్లమల అటవీ ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై యూనియన్ చేపడుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంతం దర్శన ఆకర్షణగా నిలిచాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి సంపద అటవీ సంపదను నివాసాలకు అనుకూల మైనటువంటి అడవులను నాశనం చేయడానికి కలిసి ప్రభుత్వంపై మండిపడ్డారు ఇక్కడి ప్రాంత అభివృద్ధిని కొంత చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న నేతలు ఈ ప్రాంతంలో మానవ మనుగడలో ఉన్న సహజ సంపదను సంపదను నాశనం చేయడానికి పథకం పన్నుతున్నారని విమర్శించారు


Body:ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా పిలిస్తే పలికే ఎంత త్వరలోనే ఉంటానని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ అటవీ సంపదపై రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అడ్డుగా నిలబడతానని ఎంత దాకా అయినా సరే వెళ్లేందుకు కృషి చేస్తానని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు అనంతరం గ్రామంలో కట్టించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామస్థాయి ప్రజలు నేతలతో సంపాదించి సహాయ సహకారాలు అందిస్తానని ప్రజల సమక్షంలో ఆయన తెలిపారు


Conclusion:ఈ ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతానికి పెట్టిన పేర్లన్నీ ఇక్కడ నుండి కృష్ణా జలాలు స్వచ్ఛమైన జలాలను కలుషితం చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఈ ప్రాంత నేతలు రాజకీయ ఉద్దండులు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలకు యోగ్యం కాని ఎలాంటి పనిని తాను అడ్డుకునేందుకు ఇలాంటి నేతలను వివరించేందుకు సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ ప్రాంతం నుండి హైదరాబాదు ఇతర ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కృషి చేస్తోంది ఈ ప్రాంతంలోని సహజవనరులను సహజ అడవులు అయినటువంటి తొలగించి ఇక్కడ జీవన విధానాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయని ఏ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన అనంతరం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ ప్రభుత్వాలు గతంలో చేపట్టిన ప్రాంతాలకు ప్రస్తుతం ఈ నల్లమల అడవి ప్రాంతానికి చెందిన తీసుకెళ్లి వారికి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కార్యక్రమంలో జడ్పిటిసి కె.వి.రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

నామని హరీష్
కల్వకుర్తి
మోజో కిట్ నెం : 891
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.