ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి నిరంజన్​ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దివంగత కిష్టారెడ్డి కుటుంబాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు.

author img

By

Published : Aug 23, 2020, 6:24 PM IST

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి నిరంజన్​ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి నిరంజన్​ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే దివంగత కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రితో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్సీలు కుచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పాషా, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి నిరంజన్​ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి నిరంజన్​ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం...

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. కిష్టారెడ్డి మరణం తెరాస సహా ప్రజలకు తీరనిలోటని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబానికి ఎల్లపుడూ తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్లిష్ట సమయాల్లో మనో ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఇవీ చూడండి : వరదల నష్టాన్ని.. సీఎం దృష్టికి తీసుకెళ్తా : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే దివంగత కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రితో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్సీలు కుచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పాషా, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి నిరంజన్​ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి నిరంజన్​ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం...

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. కిష్టారెడ్డి మరణం తెరాస సహా ప్రజలకు తీరనిలోటని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబానికి ఎల్లపుడూ తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్లిష్ట సమయాల్లో మనో ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఇవీ చూడండి : వరదల నష్టాన్ని.. సీఎం దృష్టికి తీసుకెళ్తా : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.