ETV Bharat / state

అన్నదాతలతో ఆటలా..! - farmers protest

అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని ప్రకటన చేశారు. కానీ..అక్కడికి వెళ్లిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది.  రెండు మూడు రకాలు అందజేసి అందులోనే సర్దుకోమనని చెప్పారు.

Breaking News
author img

By

Published : May 24, 2019, 4:36 PM IST

అన్నదాతలతో ఆటలా..!

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద విత్తన మేళా నిర్వహించారు. ఒకే చోట అన్నిరకాల విత్తనాలు దొరుకుతాయన్న ప్రకటన చూసిన పెద్దఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. విత్తనాల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా ఒకే చోట కావాల్సినవి కొనుక్కోవచ్చనుకున్న కర్షకులకు నిరాశే మిగిలింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన అన్నదాతలకు అక్కడు రెండు మూడు రకాల విత్తనాలు మాత్రమే ఉండటం చూసి ఆగ్రహం చెందారు. పరిశోధన అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఇదీ చూడండి : రేపు సీడబ్ల్యూసీ భేటీ.. రాజీనామా యోచనలో రాహుల్​

అన్నదాతలతో ఆటలా..!

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద విత్తన మేళా నిర్వహించారు. ఒకే చోట అన్నిరకాల విత్తనాలు దొరుకుతాయన్న ప్రకటన చూసిన పెద్దఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. విత్తనాల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా ఒకే చోట కావాల్సినవి కొనుక్కోవచ్చనుకున్న కర్షకులకు నిరాశే మిగిలింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన అన్నదాతలకు అక్కడు రెండు మూడు రకాల విత్తనాలు మాత్రమే ఉండటం చూసి ఆగ్రహం చెందారు. పరిశోధన అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఇదీ చూడండి : రేపు సీడబ్ల్యూసీ భేటీ.. రాజీనామా యోచనలో రాహుల్​

TG_MBNR_1_24_SEED_MELA_RAITHULA_ANDOLANA_AVB_C8 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:9885989452 ( )నాగర్ కర్నూల్ జిల్లాలో విత్తన మేళ కేంద్రం వద్ద రైతులు ఆందోళన బాట పట్టారు. బిజినపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద నేడు విత్తన మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు... తీరా అక్కడికి చేరుకున్నాక వారికి నిరాశే మిగిలింది... అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయి అంటూ ప్రకటనలు చూసి... ఇక్కడికి చేరుకున్నక ...ఇక్కడ విత్తన లు రెండు మూడు రకాలు అందుబాటులో ఉంచడం తో రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.వ్యవసాయ పరిశోధన అధికారులతో వాగ్వాదానికి దిగి అనంతరం తమకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఇతర ప్రాంతాల నుంచి ప్రకటనలు చూసి విత్తనాల కోసం కల్వకుర్తి వనపర్తి జడ్చర్ల తదితర ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి రావడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చాక పచ్చ జొన్న ,మక్కా, చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.ప్రభుత్వం స్పందించి అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు....AVB
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.