ETV Bharat / state

'నాగర్​కర్నూల్​లో పోలింగ్​కు సర్వం సిద్ధం'

పార్లమెంటు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పర్యవేక్షిస్తున్నారు. నాగర్​ కర్నూల్​లో పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. ఈసీ సూచించిన గుర్తింపు కార్డులతోనే ఓటు వేయాలని కలెక్టర్​ శ్రీధర్​ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటెయ్యాలని సూచించారు.

author img

By

Published : Apr 9, 2019, 7:03 PM IST

శ్రీధర్​ ఐఏఎస్​

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. నియోజక వర్గ పరిధిలో 15 లక్షల 50 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,936 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ తెలిపారు. ఈసీ సూచించిన గుర్తింపు కార్డులతో ఓటర్లు ఓటెయ్యాలని సూచిస్తున్న శ్రీధర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న అధికారులు

ఇదీ చదవండి : ఐటీ దాడులపై బోర్డు వివరణ కోరిన ఈసీ

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. నియోజక వర్గ పరిధిలో 15 లక్షల 50 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,936 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ తెలిపారు. ఈసీ సూచించిన గుర్తింపు కార్డులతో ఓటర్లు ఓటెయ్యాలని సూచిస్తున్న శ్రీధర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న అధికారులు

ఇదీ చదవండి : ఐటీ దాడులపై బోర్డు వివరణ కోరిన ఈసీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.