ETV Bharat / state

కలెక్టర్​ శర్మన్​ ఉదయపు నడక.. అభివృద్ధి పనుల పరిశీలన - నాగర్​కర్నూల్ జిల్లా తాజా వార్తలు

శ్మశాన వాటికలు, రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శర్మన్​ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరులో ఉదయపు నడకలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.​

Collector Sharman Morning Walk .. Observation of development works
కలెక్టర్​ శర్మన్​ ఉదయపు నడక.. అభివృద్ధి పనుల పరిశీలన
author img

By

Published : Sep 3, 2020, 9:55 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో జిల్లా పాలనాధికారి శర్మన్​ ఉదయపు నడక చేపట్టారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక, రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈనెల 30 వరకు పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు.

అనంతరం గ్రామంలోని మురుగు కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

ఇదీచూడండి.. లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో జిల్లా పాలనాధికారి శర్మన్​ ఉదయపు నడక చేపట్టారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక, రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈనెల 30 వరకు పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు.

అనంతరం గ్రామంలోని మురుగు కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

ఇదీచూడండి.. లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.