ETV Bharat / state

ములుగు సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - mulugu

ములుగు జిల్లా కేంద్రంలో రేపు జరగబోయే తెరాస బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. భారీ జనసమీకరణ చేయాలని స్థానిక నేతలకు సూచించారు.

కేసీఆర్​ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి
author img

By

Published : Mar 29, 2019, 11:10 AM IST

కేసీఆర్​ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి
రేపు ములుగు జిల్లాలో జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరిశీలించారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సమయం తక్కువ ఉన్నందున సభ వేదిక ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. భారీ సంఖ్యలో జనసమీకరణ చేయాలని స్థానిక పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇదీ చదవండి:నేటి నుంచే గులాబీ దళపతి​ మలిదశ ప్రచారం

కేసీఆర్​ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి
రేపు ములుగు జిల్లాలో జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరిశీలించారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సమయం తక్కువ ఉన్నందున సభ వేదిక ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. భారీ సంఖ్యలో జనసమీకరణ చేయాలని స్థానిక పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇదీ చదవండి:నేటి నుంచే గులాబీ దళపతి​ మలిదశ ప్రచారం

Intro:tg_wgl_51_29_saba_stala_parseelana_av_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ స్థలాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. వరంగల్ నుండి రోడ్డు మార్గంలో వచ్చి ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి, జిల్లా కేంద్రంలో రేపు జరగనున్న సభ స్థలాన్ని ఏ రాజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.


Body:ss


Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.