ETV Bharat / state

ములుగులో ఆరు ఎంపీపీలు దక్కించుకున్న గులాబీ పార్టీ - trs

ములుగు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఆరు ఎంపీపీ పీఠాలను తెరాస దక్కించుకోగా.. మరో రెండు పీఠాలను కాంగ్రెస్​ గెలిచింది.

ములుగులో ఆరు ఎంపీపీలు దక్కించుకున్న గులాబీ పార్టీ
author img

By

Published : Jun 7, 2019, 9:29 PM IST

ములుగు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఆరు మండలాల్లో తెరాస అభ్యర్థులే ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. మిగతా రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికయ్యారు. తెరాస నుంచి ఎంపీపీలుగా గండికోట శ్రీదేవి, బుర్ర రజిత, గుంది వాణిశ్రీ, అంతటి విజయ, శ్యామల శారద, శ్రీనివాస్​రెడ్డిలు ఎన్నికయ్యారు. హస్తం పార్టీ నుంచి ఎంపీపీలుగా చెరుకూరి సతీశ్​​, జనగాం సమ్మక్కలు ఎన్నికయ్యారు.

ములుగులో ఆరు ఎంపీపీలు దక్కించుకున్న గులాబీ పార్టీ

ఇవీ చూడండి: ఘర్షణలు... వాయిదాలు... సంబురాలు

ములుగు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఆరు మండలాల్లో తెరాస అభ్యర్థులే ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. మిగతా రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికయ్యారు. తెరాస నుంచి ఎంపీపీలుగా గండికోట శ్రీదేవి, బుర్ర రజిత, గుంది వాణిశ్రీ, అంతటి విజయ, శ్యామల శారద, శ్రీనివాస్​రెడ్డిలు ఎన్నికయ్యారు. హస్తం పార్టీ నుంచి ఎంపీపీలుగా చెరుకూరి సతీశ్​​, జనగాం సమ్మక్కలు ఎన్నికయ్యారు.

ములుగులో ఆరు ఎంపీపీలు దక్కించుకున్న గులాబీ పార్టీ

ఇవీ చూడండి: ఘర్షణలు... వాయిదాలు... సంబురాలు

Intro:tg_wgl_52_07_mulugulo_mpp_vice_mpp_ennika_av_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లాలోని ఈ నెల నాలుగో తేదీన జరిగిన ఎంపిటిసి ఎన్నికల ఫలితాలలో ఈరోజు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవుల ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఆరు మండలాల్లోనూ టిఆర్ఎస్ పార్టీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మిగతా రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ములుగు మండలంలోని టిఆర్ఎస్ పార్టీ నుండి గండికోట శ్రీదేవి, వెంకటాపూర్ మండలం టిఆర్ఎస్ బలపర్చిన బుర్ర రజిత , గోవిందరావుపేట మండలానికి చెందిన టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి, తాడ్వాయి మండలానికి చెందిన టిఆర్ఎస్ అభ్యర్థి గుంది వాణిశ్రీని, ఏటూర్ నాగారం మండలానికి చెందిన టిఆర్ఎస్ అభ్యర్థి అంతటి విజయ, వాజేడు మండలానికి చెందిన టిఆర్ఎస్ అభ్యర్థి శ్యామల శారద, వెంకటాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చెరుకూరి సతీష్ , కన్నాయిగూడెం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనగాం సమ్మక్క మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.


Body:ss


Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.