ETV Bharat / state

ములుగు కలెక్టర్​తోపాటు సిబ్బందికి కరోనా పరీక్షలు - mulugu covid updates

ములుగు జిల్లా కలెక్టరేట్​తోపాటు ఏరియా ఆస్పత్రి సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. సేకరించిన నమూనాలను కాకతీయ వైద్య కళాశాలలోని ల్యాబ్​కు పంపించారు.

CORONA
CORONA
author img

By

Published : Jun 23, 2020, 9:29 PM IST

ములుగు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్​ ఎస్.క్రిష్ణ ఆదిత్యతోపాటు, 25 మంది సిబ్బందికి, 15 మంది ఏరియా ఆసుపత్రి సిబ్బందికి కొవిడ్-19 పరీక్షకు నమూనాలు సేకరించారు. శాంపిల్స్​ను పరీక్ష నిమిత్తం కాకతీయ వైద్య కళాశాలలోని ల్యాబ్​కు పంపారు. నమూనాల సేకరణలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి ఎ.అప్పయ్య పాల్గొన్నారు.

ములుగు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్​ ఎస్.క్రిష్ణ ఆదిత్యతోపాటు, 25 మంది సిబ్బందికి, 15 మంది ఏరియా ఆసుపత్రి సిబ్బందికి కొవిడ్-19 పరీక్షకు నమూనాలు సేకరించారు. శాంపిల్స్​ను పరీక్ష నిమిత్తం కాకతీయ వైద్య కళాశాలలోని ల్యాబ్​కు పంపారు. నమూనాల సేకరణలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి ఎ.అప్పయ్య పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అమెజాన్​లోనూ ఇక మద్యం హోం డెలివరీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.