ETV Bharat / state

తాడ్వాయిలో మావోయిస్టు కరపత్రాల కలకలం

author img

By

Published : Jul 14, 2020, 2:06 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లి వద్ద మంగళవారం ఉదయం మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. పీఎల్​జీఏ 17వ వారోత్సవాల ఘనంగా జరుపుకోవాలని కరపత్రాల్లో సూచించారు.

Movist letters at Thadvai mandal in Mulugu district
తాడ్వాయిలో మావోయిస్టు కరపత్రాల కలకలం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లి వద్ద మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి. పీఎల్​జీఏ 17వ వారోత్సవాల ఘనంగా జరుపుకోవాలని కరపత్రాల్లో సూచించారు. గ్రామ కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు. అలాగే పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల​ నెపంతో ఉన్న వారిని ప్రజలు శిక్షించాలని కోరారు.

దోపిడీ పాలన వ్యవస్థను ప్రజలే అంతం చేయాలని పేర్కొన్నారు. ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకులు వచ్చిన పేదలకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. చర్ల, శబరి ఏరియా కమిటీ నాయకుడి పేరుతో ఈ కరపత్రాలు ఉన్నాయి.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లి వద్ద మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి. పీఎల్​జీఏ 17వ వారోత్సవాల ఘనంగా జరుపుకోవాలని కరపత్రాల్లో సూచించారు. గ్రామ కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు. అలాగే పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల​ నెపంతో ఉన్న వారిని ప్రజలు శిక్షించాలని కోరారు.

దోపిడీ పాలన వ్యవస్థను ప్రజలే అంతం చేయాలని పేర్కొన్నారు. ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకులు వచ్చిన పేదలకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. చర్ల, శబరి ఏరియా కమిటీ నాయకుడి పేరుతో ఈ కరపత్రాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.