ETV Bharat / state

ప్రచారానికొచ్చే నేతలను నిలదీయండి: మావోయిస్టులు

ప్రైవేటు సంస్థల దోపిడికే ఆదివాసులను అడవుల నుంచి పంపివేయాలన్న సుప్రీం తీర్పును మావోయిస్టులు ఖండించారు. సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా పోరాడండి... ఆదివాసులకు అండగా నిలవండి అని బ్యానర్లు రాశారు.

author img

By

Published : Mar 26, 2019, 3:24 PM IST

మావోయిస్టు బ్యానర్లు
మావోయిస్టు బ్యానర్లు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం శివారులో మావోయిస్టు బ్యానర్లు వెలిశాయి. వెంకటాపురం వాజేడు కమిటీ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ బహుళజాతి సంస్థ దోపిడికే ఆదివాసులని అడవుల నుంచి గెంటివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా మీ దగ్గరికి వచ్చే నాయకులను నిలదీసి ప్రజాస్వామిక ఫెడరల్ రిపబ్లిక్ స్థాపనకు కృషి చేయాలని సూచించారు.

ఇవీ చూడండి:'ఆదివాసీ ఉద్యమం వెనక సీట్ల రాజకీయం ఉంది'

మావోయిస్టు బ్యానర్లు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం శివారులో మావోయిస్టు బ్యానర్లు వెలిశాయి. వెంకటాపురం వాజేడు కమిటీ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ బహుళజాతి సంస్థ దోపిడికే ఆదివాసులని అడవుల నుంచి గెంటివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా మీ దగ్గరికి వచ్చే నాయకులను నిలదీసి ప్రజాస్వామిక ఫెడరల్ రిపబ్లిక్ స్థాపనకు కృషి చేయాలని సూచించారు.

ఇవీ చూడండి:'ఆదివాసీ ఉద్యమం వెనక సీట్ల రాజకీయం ఉంది'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.