ETV Bharat / state

ములుగు జిల్లాలో జోరుగా ఎన్నికల ప్రచారం - ennikala_pracharam in Mulugu

ములుగు జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల రెండో విడత  ప్రచారం జోరుగా సాగుతోంది. ఏటూరునాగారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ప్రచారం సాగిస్తున్నారు.

ములుగు జిల్లాలో జోరుగా ఎన్నికల ప్రచారం
author img

By

Published : May 4, 2019, 11:30 PM IST

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలుపు కోసం తెరాస పార్టీ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్​కు అతి సన్నిహితుడైన కుసుమ జగదీష్ గెలవడానికి పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. మండలంలో 9 ఎంపీటీసీ స్థానాల గెలుపే ధ్యేయంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ములుగు జిల్లాలో జోరుగా ఎన్నికల ప్రచారం


ఇవీ చూడండి: 'చట్టసభల్లో ప్రజాగొంతుక ప్రతిధ్వనించాలి'

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలుపు కోసం తెరాస పార్టీ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్​కు అతి సన్నిహితుడైన కుసుమ జగదీష్ గెలవడానికి పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. మండలంలో 9 ఎంపీటీసీ స్థానాల గెలుపే ధ్యేయంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ములుగు జిల్లాలో జోరుగా ఎన్నికల ప్రచారం


ఇవీ చూడండి: 'చట్టసభల్లో ప్రజాగొంతుక ప్రతిధ్వనించాలి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.