ETV Bharat / state

పోడు రైతులకు 'రైతుబంధు' వర్తింపజేయాలి

author img

By

Published : Jul 23, 2019, 1:22 PM IST

Updated : Jul 23, 2019, 3:08 PM IST

పోడు భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి రైతు బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం పార్టీలు వేర్వేరుగా ఆందోళనకు దిగాయి.

cpi-and-cpm-leaders-demand-that-scarmbled-land-farmers-should-get-raithu-bandhu

గత కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేద రైతులకు పట్టా పాసు పుస్తకాలు వెంటనే అందించాలని, రైతుబంధు పథకాన్ని అందించి ఆదుకోవాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఇరు పార్టీలు ధర్నా చేపట్టారు. పోడు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడానికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.

పోడు రైతులకు 'రైతు బంధు' వర్తింపజేయాలి

ఇదీ చూడండి : సాంకేతిక సమస్యతో రన్​వేపై నిలిచిన ఇండిగో విమానం

గత కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేద రైతులకు పట్టా పాసు పుస్తకాలు వెంటనే అందించాలని, రైతుబంధు పథకాన్ని అందించి ఆదుకోవాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఇరు పార్టీలు ధర్నా చేపట్టారు. పోడు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడానికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.

పోడు రైతులకు 'రైతు బంధు' వర్తింపజేయాలి

ఇదీ చూడండి : సాంకేతిక సమస్యతో రన్​వేపై నిలిచిన ఇండిగో విమానం

Intro:Body:Conclusion:
Last Updated : Jul 23, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.