ETV Bharat / state

కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి

అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

author img

By

Published : Dec 21, 2019, 11:41 AM IST

Container rolled over .. 14 cows killed
కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి

ములుగు జిల్లా వాజేడు మండలం సమీపంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ కంటైనర్ డివైడర్​ను ఢీకొని​ బోల్తా పడింది. ప్రమాదంలో కంటైనర్​లో ఉన్న 14 ఆవులు మృతి చెందగా.. మరికొన్నింటికి గాయాలయ్యాయి.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో కంటైనర్​ను పక్కకు తొలగించారు. అనంతరం గాయాలైన ఆవులకు వైద్యం అందించారు. డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి

ఇదీ చూడండి: ఆందోళనకారులకు అరటిపండ్లు, అల్పాహారంతో ఆతిథ్యం..!

ములుగు జిల్లా వాజేడు మండలం సమీపంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ కంటైనర్ డివైడర్​ను ఢీకొని​ బోల్తా పడింది. ప్రమాదంలో కంటైనర్​లో ఉన్న 14 ఆవులు మృతి చెందగా.. మరికొన్నింటికి గాయాలయ్యాయి.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో కంటైనర్​ను పక్కకు తొలగించారు. అనంతరం గాయాలైన ఆవులకు వైద్యం అందించారు. డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి

ఇదీ చూడండి: ఆందోళనకారులకు అరటిపండ్లు, అల్పాహారంతో ఆతిథ్యం..!

Intro:tg_wgl_51_21_lorry_boltha_pashuvulu_mruthi_av_ts10072
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా వాజేడు మండలం సమీపంలో వెంకటాపురం మండల వైపు నుండి అక్రమంగా తరలిస్తున్న పశువుల లారీ డివైడర్ను ఢీకొని అందులో ఉన్న పశువులలో 14 ఆవులు మృతి చెందాయి. గాయాలైన పశువులకు వైద్యం అందించడం తో లేచి నిలబడ్డాయిBody:SsConclusion:No
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.