ETV Bharat / state

వెంకటాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రహిత ప్రకటన

ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రహిత ప్రకటనలు చేస్తూ పోస్టర్లు అంటిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లా వెంకటాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు.

author img

By

Published : Apr 17, 2019, 7:52 PM IST

అవినీతి రహిత ప్రకటన

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రహిత ప్రకటన పోస్టర్ విడుదల చేశారు. రైతులు పట్టా పాసు పుస్తకాల కోసం వీఆర్వో, ఎమ్మార్వోలు సంబంధిత అధికారులకు డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ దేవీసింగ్ అన్నారు. అవినీతిపరులపై ఫిర్యాదు చేయాలనుకుంటే పోస్టర్​పై ప్రకటించిన నంబర్లకు ఫోన్​ చేయాలని సూచించారు.

అవినీతి రహిత ప్రకటన

ఇవీ చూడండి: అదనపు విధులు... ఆగుతున్న గుండెలు...

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రహిత ప్రకటన పోస్టర్ విడుదల చేశారు. రైతులు పట్టా పాసు పుస్తకాల కోసం వీఆర్వో, ఎమ్మార్వోలు సంబంధిత అధికారులకు డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ దేవీసింగ్ అన్నారు. అవినీతిపరులపై ఫిర్యాదు చేయాలనుకుంటే పోస్టర్​పై ప్రకటించిన నంబర్లకు ఫోన్​ చేయాలని సూచించారు.

అవినీతి రహిత ప్రకటన

ఇవీ చూడండి: అదనపు విధులు... ఆగుతున్న గుండెలు...

Intro:tg_wgl_51_17_avineethi_rahitha_prakatana_ab_c7_HD
G Raju Mulugu Contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి రహిత ప్రకటన పోస్టర్ విడుదల చేశారు. వెంకటాపూర్ మండలం లోని సర్దార్ కార్యాలయం చుట్టూ పట్టా పాస్ బుక్ ల కోసం రోజుల తరబడి రైతులు తిరుగుతున్నారని, గ్రామ రైతులు ఏనాడు వీఆర్వోలకు పట్టా పాస్ బుక్ ల కోసం సమర్పించుకున్న సాదాబైనామా పేపర్లకు ఈరోజు ముహూర్తం ప్రారంభమైంది. ములుగు జిల్లా సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు అవినీతి రహిత ప్రకటన పోస్టర్ను తాసిల్దార్ కార్యాలయం ముందు పెట్టాలని చెప్పడంతో వెంకటాపూర్ తాసిల్దార్ ప్రకటనను గోడకు అతికించారు. ఎవరైనా రైతులు పట్టా పాస్ బుక్ ల కోసం వీఆర్వోలకు ఎమ్మార్వోలకు సంబంధిత అధికారులకు డబ్బులు ఇవ్వవద్దని, అధికారులు ఎవరైనా డబ్బులు అడిగితే తహసిల్దార్, ఆర్ డి ఓ, కలెక్టర్ కు పోస్టర్ పై ప్రకటించిన నెంబర్లకు ఫోను చేసి ఇ డబ్బులు అడిగినా అవినీతిపరులపై చెప్పాలని ఆదేశించడం అయిందని తహసీల్దార్ అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా అవినీతి రహిత ప్రకటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ప్రకటించడం గమనర్హం గా ఉందని తహసిల్దార్ దేవ్ సింగ్ అన్నారు.


Body:ss


Conclusion:బైట్ : దేవ్ సింగ్ తహసిల్దార్ ములుగు వెంకటాపూర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.