ETV Bharat / state

అభివృద్ధి చూసి ఓటు వేయండి: రాజశేఖర్​ రెడ్డి

కుత్బుల్లాపూర్​లోని చింతల్​లో ఎస్సీ సంఘం, పాస్టర్స్​ అసోసియేషన్​ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్​ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం గులాబీ బాస్​ కృషి చేస్తున్నారని తెలిపారు.

author img

By

Published : Apr 6, 2019, 5:01 PM IST

మర్రి రాజశేఖర్​ రెడ్డి

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ను చూసి ఓటు వేయాలని మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్​ రెడ్డి అన్నారు. మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లోని చింతల్​లో ఏర్పాటు చేసిన ఎస్సీ సంఘం, పాస్టర్స్​ అసోసియేషన్​ వారి ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పాస్టర్లు​ అందరూ ఎంపీ అభ్యర్థికి మద్దతు పలికి.. దీవించారు.

మర్రి రాజశేఖర్​ రెడ్డి

ఇవీ చూడండి: ప్రజలందరికీ వికారి నామ సంవత్సర శుభాక్షాంక్షలు

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ను చూసి ఓటు వేయాలని మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్​ రెడ్డి అన్నారు. మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లోని చింతల్​లో ఏర్పాటు చేసిన ఎస్సీ సంఘం, పాస్టర్స్​ అసోసియేషన్​ వారి ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పాస్టర్లు​ అందరూ ఎంపీ అభ్యర్థికి మద్దతు పలికి.. దీవించారు.

మర్రి రాజశేఖర్​ రెడ్డి

ఇవీ చూడండి: ప్రజలందరికీ వికారి నామ సంవత్సర శుభాక్షాంక్షలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.