ETV Bharat / state

'భాగ్యనగరం తెదేపా హయాంలోనే అభివృద్ధి చెందింది'

తెదేపా హయంలోనే భాగ్యనగరం అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ పేర్కొన్నారు. పుర ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

author img

By

Published : Jan 20, 2020, 7:49 AM IST

tdp muncipal elections compaign
'భాగ్యనగరం తెదేపా హయాంలోనే అభివృద్ధి చెందింది'

హైదరాబాద్​కు ప్రపంచంలో గుర్తింపు వచ్చింది తెదేపా హయాంలోనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్​లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. సాఫ్ట్​వేర్​ రంగం హైదరాబాద్​కు రావడం వల్ల నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు .

తాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా , రహదారుల నిర్మాణం పూర్తి అవ్వాలన్న తెదేపా వల్లనే సాధ్యమవుతుందన్నారు. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఓటర్లను అభ్యర్థించారు.

'భాగ్యనగరం తెదేపా హయాంలోనే అభివృద్ధి చెందింది'

ఇవీ చూడండి: నేటి సాయంత్రంతో పురప్రచారం పరిసమాప్తం

హైదరాబాద్​కు ప్రపంచంలో గుర్తింపు వచ్చింది తెదేపా హయాంలోనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్​లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. సాఫ్ట్​వేర్​ రంగం హైదరాబాద్​కు రావడం వల్ల నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు .

తాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా , రహదారుల నిర్మాణం పూర్తి అవ్వాలన్న తెదేపా వల్లనే సాధ్యమవుతుందన్నారు. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఓటర్లను అభ్యర్థించారు.

'భాగ్యనగరం తెదేపా హయాంలోనే అభివృద్ధి చెందింది'

ఇవీ చూడండి: నేటి సాయంత్రంతో పురప్రచారం పరిసమాప్తం

Intro:TG_HYD_74_19_L.RAMANA PRACHARAM_AB_TS10010


KUKATPALLY VISHNU 9154945201


( )హైదరాబాద్‌ కు ప్రపంచంలో గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలో నేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ . రమణ అన్నారు . మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్ లో నిర్వహించిన రోడ్ షో లో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి జరిగిందని , సాఫ్ట్వేర్ రంగం హైదరాబాద్ కు రావడం వల్ల నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు . మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా , రహదారుల నిర్మాణం పూర్తి అవ్వాలన్న తెలుగు దేశం పార్టీ వల్లనే సాధ్యమని అన్నారు . తెలుగుదేశం పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులను గెలిపించి నిజాంపేట్ కార్పొరేషన్లో రాజేశ్వర్ రెడ్డిని మేయర్ గా గెలిపించాలని ఓటర్లను కోరారు . . రాజేశ్వర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంది సేవ చేస్తారని సూచించారు . . .

బైట్ . . ఎల్ రమణ ( తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుBody:TG_HYD_74_19_L.RAMANA PRACHARAM_AB_TS1001Conclusion:TG_HYD_74_19_L.RAMANA PRACHARAM_AB_TS1001
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.