ETV Bharat / state

దోపిడీ ముఠా అరెస్టు

జల్సాలకు అలవాటు పడ్డ ఓ ముఠా రాత్రి వేళల్లో దోపిడీకి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్​లో చోటు చేసుకుంది. లారీ చోదకుడిని బెదిరించి అతని వద్ద నుంచి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

author img

By

Published : Jul 11, 2019, 11:53 PM IST

లారీ డ్రైవర్‌ను బెదిరించి రూ.3వేల నగదు లాక్కున్న ముఠా

అర్థరాత్రి వేళల్లో కారులో తిరుగుతూ దోపిడీకి పాల్పడుతున్న నలుగురు యువకులను ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటుపడి హత్య, దొంగతనాల నేరం కింద జైలుకు వెళ్లిన యువకులు ఇటీవలే బైయిల్‌పై విడుదలయ్యారు. మేడిపల్లి మండలానికి చెందిన రంగు ఉదయ్‌గౌడ్‌, ఒగ్గు నాగరాజు, అక్షయ్‌కుమార్‌, మామిడాల రాజులు ఓ ముఠాగా ఏర్పాడ్డారు.

పట్టుబడ్డ నలుగురు సభ్యుల దోపిడీ ముఠా
గతంలో ఓ హత్య, పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఈనెల 9న మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్‌ మల్లినాథ్‌ ఉల్లిగడ్డల లోడ్‌తో వరంగల్‌కు బయలుదేరాడు. ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి అవుషాపూర్‌ వద్దకు రాగానే యువకులు లారీ డ్రైవర్‌ను బెదిరించి అతని వద్ద ఉన్న రూ.3వేల నగదును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల

అర్థరాత్రి వేళల్లో కారులో తిరుగుతూ దోపిడీకి పాల్పడుతున్న నలుగురు యువకులను ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటుపడి హత్య, దొంగతనాల నేరం కింద జైలుకు వెళ్లిన యువకులు ఇటీవలే బైయిల్‌పై విడుదలయ్యారు. మేడిపల్లి మండలానికి చెందిన రంగు ఉదయ్‌గౌడ్‌, ఒగ్గు నాగరాజు, అక్షయ్‌కుమార్‌, మామిడాల రాజులు ఓ ముఠాగా ఏర్పాడ్డారు.

పట్టుబడ్డ నలుగురు సభ్యుల దోపిడీ ముఠా
గతంలో ఓ హత్య, పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఈనెల 9న మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్‌ మల్లినాథ్‌ ఉల్లిగడ్డల లోడ్‌తో వరంగల్‌కు బయలుదేరాడు. ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి అవుషాపూర్‌ వద్దకు రాగానే యువకులు లారీ డ్రైవర్‌ను బెదిరించి అతని వద్ద ఉన్న రూ.3వేల నగదును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల

Intro:TG_Mbnr_11_11_Anti-Coruption_Dist_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్రశేఖర్, మహబూబ్ నగర్

( ) అవినీతి రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని.. అందుకు "మా భరోసా" ఉంటుందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.


Body:ప్రభుత్వ శాఖల్లో డబ్బు ఇవ్వనిదే పనులు జరగవని అపోహ ప్రజల్లో ఉందని.. దీన్ని పారదోలేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. అందుకు జిల్లా వ్యాప్తంగా "మా భరోసా" అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ వివరించారు. భూ సంబంధిత సమస్యలు, ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఏ శాఖలోనైనా నిర్ణీత గడువులో పూర్తి కావాల్సిన పనులు సకాలంలో జరగకపోయినా, అధికారులు జాప్యం చేస్తున్నారని భావించిన ఫిర్యాదు చేయాలని కోరారు. మా భరోసా కు వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేక బృందాలు పరిశీలించి 24 గంటల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, సమస్య తీవ్రతను బట్టి పై అధికారుల దృష్టికి తీసుకుపోతారన్నారు.


Conclusion:మా భరోసా కార్యక్రమంకు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు మద్దతు తెలిపాయని... గ్రామగ్రామాన తిరిగి కాల్ సెంటర్ పై అవగాహన కల్పిస్తారని, అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు అక్కడి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేస్తారన్నారు. సమాజంలో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా అవినీతి నిర్మూలనకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
.........byte
బైట్
రొనాల్డ్ రోస్, మహబూబ్ నగర్ కలెక్టర్

Evo. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చేపట్టే "మా భరోసా" కార్యక్రమంకు తమ వంతు సహకారం అందిస్తామని రెవెన్యూ, పంచాయతీ ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.