ETV Bharat / state

జవహర్​నగర్​లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

టిప్పర్​ను దాటే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోయిన ఘటన మేడ్చల్​ జిల్లా సాయిరాంనగర్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

author img

By

Published : Aug 10, 2019, 9:13 PM IST

ప్రమాదానికి గురైన వాహనం

మేడ్చల్​ జిల్లా సాయిరాంనగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. దమ్మాయిగూడాలోని ఎంఎల్​ఆర్​ కాలనీకి చెందిన విశ్వేశ్వర్ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. సాయిరాంనగర్​ వద్దకు చేరుకోగానే టిప్పర్​ను ఓవర్​ టాక్​ చేయబోతూ దాని కింద పడి మృతి చెందాడు. విశ్వేశ్వర్ దక్షిణ మధ్య రైల్వేలో టెక్నికల్ విభాగంలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎడమవైపుగా వచ్చి ఓవర్​ టేక్​ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జవహర్​నగర్​లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఇదీ చూడండి: బీఆర్కే భవన్‌కు తరలిన సచివాలయం

మేడ్చల్​ జిల్లా సాయిరాంనగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. దమ్మాయిగూడాలోని ఎంఎల్​ఆర్​ కాలనీకి చెందిన విశ్వేశ్వర్ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. సాయిరాంనగర్​ వద్దకు చేరుకోగానే టిప్పర్​ను ఓవర్​ టాక్​ చేయబోతూ దాని కింద పడి మృతి చెందాడు. విశ్వేశ్వర్ దక్షిణ మధ్య రైల్వేలో టెక్నికల్ విభాగంలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎడమవైపుగా వచ్చి ఓవర్​ టేక్​ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జవహర్​నగర్​లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఇదీ చూడండి: బీఆర్కే భవన్‌కు తరలిన సచివాలయం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.