ETV Bharat / state

హెచ్​ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

మేడ్చల్​ జిల్లా దుండిగల్​లో హిందుస్థాన్ మిషన్ టూల్స్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

author img

By

Published : Dec 16, 2019, 5:03 PM IST

plats distribution by  minister mallareddy in hyderabad
హెచ్​ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

హెచ్ఎంటీ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ ద్వారా హిందుస్థాన్​ మిషన్​ టూల్స్​ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామంలో హెచ్ఎంటీ సభ్యులు 423 మందికి లక్కీ డ్రా ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.

హెచ్​ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

ఇదీ చూడండ:ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్

హెచ్ఎంటీ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ ద్వారా హిందుస్థాన్​ మిషన్​ టూల్స్​ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామంలో హెచ్ఎంటీ సభ్యులు 423 మందికి లక్కీ డ్రా ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.

హెచ్​ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

ఇదీ చూడండ:ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్

Intro:Tg_Hyd_21_16_Mallareddy_HMT Lands_Av_Ts10011
మేడ్చల్ : దుండిగల్
హిందుస్థాన్ మిషన్ టూల్స్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీBody:
హెచ్ఎంటి ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ ద్వారా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామంలో హెచ్ఎంటి సభ్యులు 423 మందికి లక్కీ డ్రా ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించిన కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద.Conclusion:My name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.