ETV Bharat / state

మేడ్చల్​లో పథకం ప్రకారం యువకుడి హత్య - Murder-case-in Medchal district

మేడ్చల్ జిల్లా మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో జాషువా శామ్యూల్ అలియాస్ బిట్టు అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. రెండు రోజుల క్రితం హత్య చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మేడ్చల్​లో పథకం ప్రకారం యువకుడి హత్య
author img

By

Published : May 3, 2019, 8:01 PM IST

ఈ నెల 1వ తారీఖున మౌలాలి రైల్వే స్టేషన్​కి సమీపంలోని చెట్లలో జాషువా శామ్యూల్​ను దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు. ఎనిమిది నెలల క్రితం మృతుడు శామ్యూల్ ఇంట్లో జరిగిన శుభకార్యంలో చిన్న గొడవ జరిగింది. కాస్పర్ తేజ్ ఇమాండి అనే వ్యక్తిని మృతుడు శామ్యూల్ చెంపపై కొట్టడం వల్ల అతనిపై కక్ష పెంచుకున్నాడు. మనసులోనే పెట్టుకున్న కాస్పర్ తేజ్ అతనితో స్నేహం నటించి అవకాశం కోసం వేచి చూశాడు.

రెండు రోజుల క్రితం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో మృతుడికి ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు. అతనికి మద్యం తాగించి బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

మేడ్చల్​లో పథకం ప్రకారం యువకుడి హత్య

ఇవీ చూడండి: ఫొని తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు: మోదీ

ఈ నెల 1వ తారీఖున మౌలాలి రైల్వే స్టేషన్​కి సమీపంలోని చెట్లలో జాషువా శామ్యూల్​ను దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు. ఎనిమిది నెలల క్రితం మృతుడు శామ్యూల్ ఇంట్లో జరిగిన శుభకార్యంలో చిన్న గొడవ జరిగింది. కాస్పర్ తేజ్ ఇమాండి అనే వ్యక్తిని మృతుడు శామ్యూల్ చెంపపై కొట్టడం వల్ల అతనిపై కక్ష పెంచుకున్నాడు. మనసులోనే పెట్టుకున్న కాస్పర్ తేజ్ అతనితో స్నేహం నటించి అవకాశం కోసం వేచి చూశాడు.

రెండు రోజుల క్రితం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో మృతుడికి ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు. అతనికి మద్యం తాగించి బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

మేడ్చల్​లో పథకం ప్రకారం యువకుడి హత్య

ఇవీ చూడండి: ఫొని తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు: మోదీ

HYD_TG_50_03_MURDER_CASE_DCP PC_AB_C14 contributor: satish_mlkg యాంకర్: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక జాషువా శామ్యూల్ అలియాస్ బిట్టు అనే యువకుడి దారుణంగా హత్య చేశారు రెండు రోజుల క్రితం. హత్య చేసిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇందులో ఒకరు మైనర్ కావడంతో అతనిని జునైవల్ హోమ్ తరలింపు. ఈనెల 1 వ తారీకున మౌలాలి రైల్వే స్టేషన్ కి సమీపంలో చెట్లలో జాషువా శామ్యూల్ ను దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు, ఎనిమిది నెలల క్రితం మృతుడు శామ్యూల్ ఇంట్లో జరిగిన శుభకార్యంలో చిన్న గొడవ జరిగింది. కాస్పర్ తేజ్ ఇమాండి అనే వ్యక్తిని మృతుడు జాషువా చెంపపై కొట్టడంతో మనసులో పెట్టుకున్న కాస్పర్ తేజ్ అతనితో స్నేహం నటించి అవకాశం కోసం వేచి చూసాడు. రెండు రోజుల క్రితం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో మృతుడి ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి మందు తాగించి అతనితో గొడవకు దిగి బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. బైట్ :ఉమామహేశ్వర శర్మ (డిసిపి మల్కాజిగిరి)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.