ETV Bharat / state

కూలీలకు బియ్యం, నగదు అందజేసిన ఎమ్మెల్యే మైనంపల్లి - మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

లాక్‌డౌన్ నేపథ్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండగా నిలిచారు. బియ్యం, నగదు అందజేసి వారికి చేయూతనిచ్చారు.

mla mynampalli hanumath rao distributed rice and money to poor people at malkajgiri  medchal district
కూలీలకు బియ్యం, నగదు అందజేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
author img

By

Published : Apr 19, 2020, 5:07 PM IST

మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉపాధిలేని పేదలు, వలస కూలీలకు పది కిలోల బియ్యం, రూ. 500 నగదు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎవ్వరూ ఆకలితో బాధపకూడదనే ఉద్దేశ్యంతో పేదలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతీ ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ తహసీల్దార్‌ నాగరాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉపాధిలేని పేదలు, వలస కూలీలకు పది కిలోల బియ్యం, రూ. 500 నగదు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎవ్వరూ ఆకలితో బాధపకూడదనే ఉద్దేశ్యంతో పేదలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతీ ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ తహసీల్దార్‌ నాగరాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనాను మించిన తప్పుడు సమాచార సునామీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.