ETV Bharat / state

మామ అభివృద్ధి మంత్రమే అల్లుడి గెలుపు తంత్రం

రాజకీయ చరిత్ర లేదు. కానీ... మామ చేసే ప్రతి కార్యంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో మామ పోటీ చేసి విజయం సాధించిన స్థానంలోనే అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానాన్ని తన మామ చేసిన అభివృద్ధితోనే గెలుస్తానంటున్నారు మర్రి రాజశేఖర్​రెడ్డి.

author img

By

Published : Mar 26, 2019, 5:48 AM IST

సులువుగా విజయం సాధిస్తా

ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో జాతీయ పార్టీలు లేవని మల్కాజిగిరి తెరాస లోక్​సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర వహిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ చరిత్ర పెద్దగా లేకపోయినా... మామ మల్లారెడ్డి చేసిన సేవలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో సులువుగా విజయం సాధిస్తానంటున్నారు మర్రి రాజశేఖర్​రెడ్డి.

సులువుగా విజయం సాధిస్తా

ఇవీ చూడండి:'చౌకీదార్లు, టేకేదార్లు కాదు.. జిమ్మేదారు కావాలి'

ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో జాతీయ పార్టీలు లేవని మల్కాజిగిరి తెరాస లోక్​సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర వహిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ చరిత్ర పెద్దగా లేకపోయినా... మామ మల్లారెడ్డి చేసిన సేవలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో సులువుగా విజయం సాధిస్తానంటున్నారు మర్రి రాజశేఖర్​రెడ్డి.

సులువుగా విజయం సాధిస్తా

ఇవీ చూడండి:'చౌకీదార్లు, టేకేదార్లు కాదు.. జిమ్మేదారు కావాలి'

Tg_mbnr_20_25_pracharam_shuru_pkg_46 రిపోర్టర్ స్వామి కిరణ్ కెమెరామెన్ శ్రీనివాస్ నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస, కాంగ్రెస్, భాజపాలు ఓవైపు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు కొనసాగిస్తూనే మరోవైపు అగ్రనేతలతో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి. తెరాస తరపున ముఖ్యమంత్రి కెసిఆర్ , భాజపా తరఫున ప్రధాని మోడీ సభలు ఇప్పటికే ఖరారయ్యాయి. రాహుల ప్రియాంక ల రోడ్ షో లు నిర్వహించడానికి కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది ఇవాల్టి నుంచి పాలమూరు జిల్లాలో ప్రచారం హోరెత్తనుంది Vo నామినేషన్ ఘట్టం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటరీ నియోజకవర్గాలను తెరాస కాంగ్రెస కాంగ్రెస్ భాజపా లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తెరాస అభ్యర్థి మన శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. శాసన సభ నియోజక వర్గాల వారీగా ప్రచార సభలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. నాగర్ కర్నూల్ లో తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు సైతం 7 నియోజక వర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు. ఇక్కడ తెరాస అభ్యర్థి గెలుపు బాధ్యతను మంత్రి నిరంజన్ రెడ్డి కి కేసీఆర్ అప్పగించారు. అభ్యర్థుల విజయం కోసం వన్ ర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ ఈనెల 31న వనపర్తి మహబూబ్నగర్ లో లో నిర్వహించే ప్రచార సభలో పాల్గొననున్నారు తెలంగాణలో తెరాస ఎంపీలను గెలిపించాల్సిన అవసరం సహా పాలమూరు రంగారెడ్డి ఇ ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా దీర్ఘకాలికంగా పాలమూరులో అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధన సహా పలు అంశాలపై కెసిఆర్ ర్ హామీలు హామీలు ఇచ్చే అవకాశం ఉంది బైట్ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మంత్రి VO 2 మహబూబ్నగర్ ,నాగర్ కర్నూల్ నియోజకవర్గాలలో భాజపా అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన డీకే అరుణ, బంగారు శృతి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో పడ్డారు. ఇవాల్టి నుంచి నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కార్యకర్తల సమావేశాల్లో పాల్గొననున్నారు. మొదటి నుంచి మహబూబ్ నగర్ ను సెంటిమెంట్ గా భావిస్తున్న భాజపా దక్షిణ భారతదేశంలో ప్రచారాన్ని అక్కడ నుంచి ప్రారంభించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 29న మహబూబ్నగర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు మరోవైపు నాగర్ కర్నూల్ లో అభ్యర్థిగా ఉన్న బంగారు శృతికి జాతీయ స్థాయి నేత కావడం వల్ల అమిత్ షా లేదా కేంద్ర మంత్రులు, అగ్రనేతలు ఆమె కోసం ప్రచార సభల్లో పాల్గొననున్నారు Byte రాం మాధవ్ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి VO ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార సభ ఖరారు కావడంతో కాంగ్రెస్ సైతం అగ్రనేతలను పాలమూరు జిల్లాలో ప్రచారానికి దింపాలని యోచిస్తోంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రాహుల్, ప్రియాంక రోడ్ షోలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మహబూబ్నగర్ అభ్యర్థి చల్లా వంశీ చందు రెడ్డి, నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లు రవి ఆయా నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ప్రచారానికి సమాయత్తం చేశారు. ఇక నుంచి వివిధ నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభలో వారు పాల్గొన్నారు బైట్ చిన్నారెడ్డి, మాజీ మంత్రి ఇవాల్టి నుంచి పాలమూరు జిల్లాలో ప్రచారం హోరెత నుంది. అగ్రనేతల పర్యటనలు, ప్రచార సభ, ఇంటింటి ప్రచారం తో ఎన్నికల కోలాహలం ఊపందుకోనుంది. .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.