మేడ్చల్ జిల్లాలో 61 పంచాయతీలున్నాయి. జిల్లా పరిధిలో(జీహెచ్ఎంసీ మినహాయించి) 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రెండు పంచాయతీల పరిధిలో 5 కేసులు వెలుగు చూశాయి. కీసర మండలం చీర్యాలలో మూడు, శామీర్పేట మండలం తుర్కపల్లిలో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.
కరోనా ఎఫెక్ట్... 'పల్లె’వించిన చైతన్యం - Telangana corona latest news
కరోనా నియంత్రణలో గ్రామ పంచాయతీలు అవగాహనతో వ్యవహరించాయి. పట్టణాల్లో కేసులు వెలుగు చూస్తుండగా...భాగ్యనగర శివారు జిల్లాల్లోని గ్రామాల్లో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.
Medchal district latest news
మేడ్చల్ జిల్లాలో 61 పంచాయతీలున్నాయి. జిల్లా పరిధిలో(జీహెచ్ఎంసీ మినహాయించి) 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రెండు పంచాయతీల పరిధిలో 5 కేసులు వెలుగు చూశాయి. కీసర మండలం చీర్యాలలో మూడు, శామీర్పేట మండలం తుర్కపల్లిలో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.