ETV Bharat / state

అనాథ పిల్లలకు పండ్లు, బ్లాంకెట్లు పంపిణీ

author img

By

Published : Jul 24, 2020, 10:53 PM IST

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు పేద తెరాస కార్యకర్తలకు నిత్యావసర సరకులు అందజేశారు. అనంతరం అనాథ ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, బ్లాంకెట్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

అనాథ పిల్లలకు పండ్లు, బ్లాంకెట్లు పంపిణీ
అనాథ పిల్లలకు పండ్లు, బ్లాంకెట్లు పంపిణీ

తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన సందర్భంగా మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు పేద తెరాస కార్యకర్తకలకు నిత్యావసరాలు అందజేశారు. అనాథ ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, బ్లాంకెట్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే హన్మంత రావు శుభాకాంక్షలు తెలిపారు.

తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన సందర్భంగా మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు పేద తెరాస కార్యకర్తకలకు నిత్యావసరాలు అందజేశారు. అనాథ ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, బ్లాంకెట్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే హన్మంత రావు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.