ETV Bharat / state

ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి - DRIVER DEAD

మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలో నీటి ట్యాంకర్ బోల్తా పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటం వల్లే డ్రైవర్ మృతి
author img

By

Published : May 7, 2019, 10:31 PM IST

నీటి ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలో చోటు చేసుకుంది. నీటితో నిండుగా ఉన్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటం వల్లే డ్రైవర్ దానికింద పడి మృతి చెందాడు.

నీటి ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

ఇవీ చూడండి : అత్యధిక ఉష్ణోగ్రతలు... అల్లాడుతున్న జనాలు

నీటి ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలో చోటు చేసుకుంది. నీటితో నిండుగా ఉన్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటం వల్లే డ్రైవర్ దానికింద పడి మృతి చెందాడు.

నీటి ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

ఇవీ చూడండి : అత్యధిక ఉష్ణోగ్రతలు... అల్లాడుతున్న జనాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.