ETV Bharat / state

మట్టి గణపతులనే పూజిద్దాం..

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజిద్దామని ఫెస్టివ్​ ఫోక్స్ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ ఉమ ఎడ్లపాటి అన్నారు.

author img

By

Published : Sep 1, 2019, 11:04 PM IST

మట్టి గణపతులనే పూజిద్దాం..

మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లోని పలు ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాలను ఫెస్టివ్​ ఫోక్స్ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఉచితంగా పంపిణీ చేసింది. రసాయన పదార్థాలతో చేసే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కాలువలు కలుషితం అవుతున్నాయని ఫెస్టివ్​ ఫోక్స్ ఛైర్ పర్సన్ ఉమ ఎడ్లపాటి పేర్కొన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి శ్రద్ధతో పూజలు నిర్వహిస్తే ముక్తి మార్గం లభిస్తుందని అన్నారు.

మట్టి గణపతులనే పూజిద్దాం..

ఇదీ చూడండి : పర్యావరణ హితం.. " ఒక ఊరు... ఒక గణపతి"

మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లోని పలు ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాలను ఫెస్టివ్​ ఫోక్స్ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఉచితంగా పంపిణీ చేసింది. రసాయన పదార్థాలతో చేసే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కాలువలు కలుషితం అవుతున్నాయని ఫెస్టివ్​ ఫోక్స్ ఛైర్ పర్సన్ ఉమ ఎడ్లపాటి పేర్కొన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి శ్రద్ధతో పూజలు నిర్వహిస్తే ముక్తి మార్గం లభిస్తుందని అన్నారు.

మట్టి గణపతులనే పూజిద్దాం..

ఇదీ చూడండి : పర్యావరణ హితం.. " ఒక ఊరు... ఒక గణపతి"

Intro:TS_Hyd_20_01_Distribute_Ganesh_idols_ab_vo_TS10026

(. ) పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్టించి పూజిద్దాము అని ఫెస్టివ ఫోక్స్ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ చైర్ పర్సన్ ఉమ ఎడ్లపాటి అన్నారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లోని ఎస్ వి బృందావనం ఘట్కేసర్ పోచారం ఎం ఎఫ్ సి నగర్ కొర్రెముల అన్నోజిగూడ తదితర ప్రాంతాలలో మట్టి ఇ గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో మానవ మనగడ ఉన్నందున ప్రతి ఒక్కరూ ప్లాస్టిర్ ఆఫ్ ప్యారిస్, వివిధ రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలు నీటిలో నిమజ్జనం చెయ్యడం చెరువులు కాలువలలో మట్టి పేరుకుపోయి నీటి సామర్ధ్యం తగ్గిపోతుంది అన్నారు.
బైట్:ఉమ ఎడ్లపాటి, ఫెస్టివ ఫోక్స్ కల్చరల్ అసోసియేషన్ చైర్ పర్సన్


Body:చారి, ఉప్పల్


Conclusion:9858599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.