ETV Bharat / state

ప్రభుత్వ భూమిలో ఆసుపత్రి నిర్మించాలంటూ సీపీఐ నాయకుల ఆందోళన - CPI leaders protest in jagadgirigutta

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలోని ప్రభుత్వ భూమిలో ఆసుపత్రి నిర్మించాలని కోరుతూ సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

CPI leaders protest for construct a hospital building on government land at jagadgirigutta
ప్రభుత్వ భూమిలో ఆస్పత్రి నిర్మించాలంటూ సీపీఐ నాయకుల ఆందోళన
author img

By

Published : Jun 13, 2021, 4:16 PM IST

ప్రభుత్వ భూమిలో ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ... మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగద్గిరిగుట్ట డివిజన్​లో ఒక్క బస్తీ దవాఖాన కూడా లేదని సీపీఐ నేతలు వాపోయారు. డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే విషయమై సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్​కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.

డివిజన్​లో కుల, మతాలకు చెందిన భవనాలు వెలుస్తున్నాయే తప్ప... అందరికీ ఉపయోగపడే ఆసుపత్రి నిర్మించకపోవడం దారుణమని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆ ప్రభుత్వ భూములు కబ్జా చేయకముందే ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూమిలో ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ... మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగద్గిరిగుట్ట డివిజన్​లో ఒక్క బస్తీ దవాఖాన కూడా లేదని సీపీఐ నేతలు వాపోయారు. డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే విషయమై సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్​కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.

డివిజన్​లో కుల, మతాలకు చెందిన భవనాలు వెలుస్తున్నాయే తప్ప... అందరికీ ఉపయోగపడే ఆసుపత్రి నిర్మించకపోవడం దారుణమని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆ ప్రభుత్వ భూములు కబ్జా చేయకముందే ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.