మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ను కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఆర్జీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం సందర్శించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం కమిషనరేట్లోని చిల్డ్రన్స్ వెల్ఫేర్ సంస్థలు చేసే సాయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. సీపీ మహేశ్ భగవత్ సేవలను అభినందించారు. దేశంలోని అన్ని చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లలో మేడిపల్లి ఠాణా ప్రత్యేకమని కితాబిచ్చారు.
ఇవీచూడండి: 'ఈజీ లోన్ యాప్స్తో తస్మాత్ జాగ్రత్త'