ETV Bharat / state

ప్రతి మున్సిపాలిటీలో పర్యటిస్తా: ఎంపీ రేవంత్ రెడ్డి - CONGRESS MP REVANTH REDDY MEETING WITH MEDCHAL DISTRICT CONGRESS LEADERS

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహారచన చేస్తోంది. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు.

CONGRESS MP REVANTH REDDY MEETING WITH MEDCHAL DISTRICT CONGRESS LEADERS
ప్రతి మున్సిపాలిటీలో పర్యటిస్తా: ఎంపీ రేవంత్ రెడ్డి
author img

By

Published : Dec 22, 2019, 5:07 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఎంపీ రేవంత్​ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరు తమ కాలనీల్లో సమీక్షించుకోవాలని కోరారు. త్వరలోనే ప్రతి మున్సిపాలిటీలో పర్యటిస్తానని ఎంపీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​తో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి దుందిగల్, కొంపల్లి, నిజాంపేట్ పురపాలక సంఘం పరిధిలోని కార్యకర్తలు హాజరయ్యారు.

ప్రతి మున్సిపాలిటీలో పర్యటిస్తా: ఎంపీ రేవంత్ రెడ్డి

ఇదీ చూడండి: నేడు రాజ్​భవన్​లో రాష్ట్రపతికి విందు

మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఎంపీ రేవంత్​ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరు తమ కాలనీల్లో సమీక్షించుకోవాలని కోరారు. త్వరలోనే ప్రతి మున్సిపాలిటీలో పర్యటిస్తానని ఎంపీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​తో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి దుందిగల్, కొంపల్లి, నిజాంపేట్ పురపాలక సంఘం పరిధిలోని కార్యకర్తలు హాజరయ్యారు.

ప్రతి మున్సిపాలిటీలో పర్యటిస్తా: ఎంపీ రేవంత్ రెడ్డి

ఇదీ చూడండి: నేడు రాజ్​భవన్​లో రాష్ట్రపతికి విందు

Intro:TG_HYD_26_22_CONGRESS MEETING_AVB_TS10011
మేడ్చల్ : గండిమైసమ్మ

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం


Body:రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ లోని కాంగ్రెస్ శ్రేణుల తో సమావేశం నిర్వహించారు. దుందిగల్, కొంపల్లి మున్సిపాలిటీ లు మరియు నిజాంపేట్ పురపాలక సంఘం పరిధిలోని శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు రానున్న ఎన్నికలు కష్టపడి పనిచేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజూ, కుసుమ కుమార్ మరియు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు..
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...ప్రతి ఒక్కరు తమ కాలనీల్లో సమీక్షించుకోవాలని, తెరాస వారు చెప్పే మాయమాటలకు నమ్మవద్దని సూచించారు.. కొద్దిరోజుల్లో ప్రతి మున్సిపాలిటీ లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
బైట్ : రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ
పొన్నం ప్రభాకర్, కరీంనగర్ మాజీ ఎంపీ



Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.