భారత్- చైనా సరిహద్దులో జరిగిన దాడికి నిరసనగా... చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిష్టిబొమ్మను భాజపా కార్యకర్తలు దహనం చేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఈసీఐఎల్ చౌరస్తాలో భాజపా కార్యకర్తలు కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించారు. దాడిలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చైనాకు త్వరలోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చైనా వస్తువులు వాడవద్దని ప్రజలకు భాజపా కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.
'చైనా వస్తువులు బహిష్కరిద్దాం.. దేశాన్ని గౌరవిద్దాం' - కల్నల్ సంతోశ్ బాబుకు నివాళులు
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఈసీఐఎల్ చౌరస్తాలో భాజపా కార్యకర్తలు కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించారు. సరిహద్దులో జరిగిన దాడికి నిరసనగా... చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు.
'చైనాకు త్వరలోనే గుణపాఠం చెప్తాం'
భారత్- చైనా సరిహద్దులో జరిగిన దాడికి నిరసనగా... చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిష్టిబొమ్మను భాజపా కార్యకర్తలు దహనం చేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఈసీఐఎల్ చౌరస్తాలో భాజపా కార్యకర్తలు కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించారు. దాడిలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చైనాకు త్వరలోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చైనా వస్తువులు వాడవద్దని ప్రజలకు భాజపా కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.