ETV Bharat / state

పోలీసులపై దాడి చేసిన యువకుడు.. కేసు నమోదు..

ఇది రెడ్​జోన్​ ఏరియా.. ఇక్కడ ఉండొద్దని చెప్పినందుకు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు ఓ వ్యక్తి. అతనిపై ఐపీసీ 353, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

a yung guy attack on police in medchal district
పోలీసులపై దాడి చేసిన యువకుడు.. కేసు నమోదు..
author img

By

Published : Apr 19, 2020, 11:24 AM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్​లో నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అక్కడ రెడ్​జోన్​ ప్రకటించారు. ఎవరు బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓ యువకుడు పోలీసుల విధులకు ఆటంక కలిగించడమే కాకుండా దాడి చేశాడు. ఆ అతనిపై ఐపీసీ 353, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులపై దాడి చేసిన యువకుడు.. కేసు నమోదు..

ఇవీ చూడండి: మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు

మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్​లో నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అక్కడ రెడ్​జోన్​ ప్రకటించారు. ఎవరు బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓ యువకుడు పోలీసుల విధులకు ఆటంక కలిగించడమే కాకుండా దాడి చేశాడు. ఆ అతనిపై ఐపీసీ 353, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులపై దాడి చేసిన యువకుడు.. కేసు నమోదు..

ఇవీ చూడండి: మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.