ETV Bharat / state

ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులతో ఉండకూడదనే ఉద్దేశంతో... ముఖ్యమంత్రి ఆదేశాలతో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నట్లు ఎఫ్​డీసీ ఛైర్మన్ ప్రతాప్​ రెడ్డి తెలిపారు.

author img

By

Published : May 20, 2020, 3:47 PM IST

zp-chairman-distribute-groceries-to-auto-drivers
ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో జడ్పీ అధ్యక్షురాలు హేమలత ఆధ్వర్యంలో సుమారు 400మంది ఆటో డ్రైవర్​లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులు ఉండొద్దనే... నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ఎఫ్​డీసీ ఛైర్మన్ ప్రతాప్​ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ ఛైర్మన్ భూపతి రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో జడ్పీ అధ్యక్షురాలు హేమలత ఆధ్వర్యంలో సుమారు 400మంది ఆటో డ్రైవర్​లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులు ఉండొద్దనే... నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ఎఫ్​డీసీ ఛైర్మన్ ప్రతాప్​ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ ఛైర్మన్ భూపతి రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారు: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.