ETV Bharat / state

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలోని ఎల్లంకి కళాశాలలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

voter awareness program by etv bharat eenadu in narsapur
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
author img

By

Published : Jan 18, 2020, 3:10 PM IST

ఓటే ప్రజల వజ్రాయుధమని మెదక్​ జిల్లా నర్సాపూర్​ ఎల్లంకి కళాశాల ప్రధానోపాధ్యాయులు వావిలాల అశోక్ అన్నారు. ఈనాడు, ఈటీవీభారత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వక్తలు సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకుని.. మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు.

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు

ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'

ఓటే ప్రజల వజ్రాయుధమని మెదక్​ జిల్లా నర్సాపూర్​ ఎల్లంకి కళాశాల ప్రధానోపాధ్యాయులు వావిలాల అశోక్ అన్నారు. ఈనాడు, ఈటీవీభారత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వక్తలు సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకుని.. మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు.

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు

ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'

Intro:tg_srd_23_18_eenadu etv_sadassu_vo_ts10100
etv contributor: rajkumar raju, center narsapur medak dist
ఓటే తమ వజ్రాయుధమని మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎల్లంకి కళాశాల ప్రిన్సిపల్ వావిలాల అశోక్ అన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించాలని సూచించారు. మంచివారిని ఎన్నుకోవడానికి ఓటుతోనే సాధ్యమని చెప్పారు. తమ ఇంట్లో వారికి చెప్పి ఓటు వేసే విధంగా చూడాలని కోరారు.


Body:body


Conclusion:8008573221
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.