ఓటే ప్రజల వజ్రాయుధమని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎల్లంకి కళాశాల ప్రధానోపాధ్యాయులు వావిలాల అశోక్ అన్నారు. ఈనాడు, ఈటీవీభారత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వక్తలు సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకుని.. మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'